2015年5月23日 星期六

2015-05-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అనూరాధ ఔట్‌.. రవిచంద్ర ఇన్‌! గవర్నర్‌కు ఎంఎల్‌సీ జాబితా పంపిన చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను అదృష్టం వెక్కిరించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో గవర్నర్‌ కోటా కింద నియామకం జరగాల్సిన ఎమ్మెల్సీల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆ స్థానంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ...

2015-05-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
నిర్మాతలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 23 : సినిమా ఇండస్ర్టీ ఎవడబ్బ సొత్తు కాదని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాలు తీసే వాళ్లే అసలైన నిర్మాతలని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన దొంగాట సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. కొందరు ఫైనాన్షియర్ల సాయంతో భారీ బడ్జెట్‌ సినిమాలు తీసి డబ్బులు ...

2015-05-24 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
"మహిళ క్రికెటర్లకు లైంగిక వేధింపులు నిజమే"   
Oneindia Telugu
కొలంబో: క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పై అధికారులు వేధింపులకు దిగారు. బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో సంఘటనపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో సదరు అధికారులు మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూసింది. శ్రీలంకలో జరిగి ఈ దారుణ సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీలంక మహిళ ...

2015-05-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
డ్రగ్స్ ముఠాపై పోలీసుల కాల్పులు: 43మంది మృతి   
Oneindia Telugu
మెక్సికో: మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై భద్రతా దళాలు విరుచుకు పడ్డాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 43 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. మిచోకన్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వారంతా అనుమానిత నేరస్తులే అని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సైనిక దళానికి చెందిన ...

2015-05-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
విదేశీ గడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రధాని మోడీపై కేసు నమోదు   
Oneindia Telugu
కాన్పూర్: ప్రధాని నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కేసు నమోదైంది. మోడీ ఇటీవల దక్షిణకొరియాలో పర్యటించిన సమయంలో ఆయన భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఆర్టీఐ కార్యకర్త సందీప్ శుక్లా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మోడీ చేసిన వ్యాఖ్యలను తాను టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు.
భారత్‌‌లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా... సియోల్‌లో మోడీ : కాన్పూర్‌లో కేసు   వెబ్ దునియా
నరేంద్రమోడీ పై కేసు నమోదు   తెలుగువన్
కాన్పూర్‌లో ప్రధాని మోదీపై కేసు నమోదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏపీకి ప్రత్యేక హోదా లేనట్టే!   
సాక్షి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా లేనట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా తేల్చిచెప్పారు. కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని అరుణ్‌జైట్లీ శనివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకహాదాపై ...

2015-05-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
అనూరాధ ఔట్‌.. రవిచంద్ర ఇన్‌! గవర్నర్‌కు ఎంఎల్‌సీ జాబితా పంపిన చంద్రబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను అదృష్టం వెక్కిరించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో గవర్నర్‌ కోటా కింద నియామకం జరగాల్సిన ఎమ్మెల్సీల జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు. ఆ స్థానంలో తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ...

2015年5月22日 星期五

2015-05-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
15 ఏళ్ళ బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల గ్యాంగ్   
వెబ్ దునియా
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ...