2015年3月22日 星期日

2015-03-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సింగపూర్ ఆధునిక పితామహుడు, మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ ప్రధాని లీ కున్ యూ ఇక లేరు. కొంత కాలంగా న్యూమోనియా కారణంగా ఇబ్బందిపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. స్వతంత్ర సింగపూర్‌కు తొలి ప్రధానిగా 1959లో బాధ్యతలు చేపట్టిన ఆయన 1990 దాకా ఆ పదవిలో కొనసాగారు. మూడు దశాభ్దాలుగా పైగా సింగపూర్‌కి ప్రధానిగా పని చేసిన ...

2015-03-23 తెలుగు (India) వినోదం


సాక్షి
   
శిల్పాశెట్టి మోసగత్తె   
తెలుగువన్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెద్ద మోసగత్తె అంటూ ఆమె మీద కేసు నమోదైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా వున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి మోసగత్తె అంటూ కేసు నమోదైంది. తమను శిల్పాశెట్టి తొమ్మిది కోట్ల రూపాయలకు ముంచిందని కోల్‌కతాకు ...

2015-03-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
సచిన్ చివరి టెస్టు జెర్సీకి రూ.6 లక్షలు   
సాక్షి
జోధ్‌పూర్: సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో చివరిసారిగా ధరించిన టెస్టు జెర్సీకి వేలంలో రూ.6 లక్షల ధర పలికింది. స్థానిక ఉమేధ్ భవన్‌లో నిర్వహించిన ఈ వేలంలో జోధ్‌పూర్ యువరాజు శివ్‌రాజ్‌సింగ్ ఈ జెర్సీని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఇతర వస్తువుల కోసం జరిగిన వేలంలో దాదాపు రూ.80 లక్షలు సమకూరగా వీటిని ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్ ...

2015-03-23 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఐఎస్ఐఎస్ టార్గెట్ : అమెరికా సైనిక సిబ్బంది హతమార్చండి.. ఆన్ లైన్ లో పిలుపు   
వెబ్ దునియా
ఐఎస్ ఐఎస్ తన గురిని అమెరికాపై పెట్టంది. అమెరికా సైనికులు లక్ష్యంగా చేసుకుని పని చేయాలని తమ ఉగ్రవాద కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కనీసం వందమందిని హతమార్చాలని టార్గెట్ పెట్టంది. అందుకు ఎక్కడికక్కడ ప్రణాళికను సిద్ధం చేసుకుని పని చేయాలని ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తాజాగా వంద ...

2015-03-23 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఇదేం చర్య.?... కాశ్మీర్ ప్రజలేం బెదిరిపోరు..?! టెర్రరిస్టులను కట్టడి చేయండి : సయ్యిద్   
వెబ్ దునియా
రెండు దాడులు చేసినంత మాత్రనా కాశ్మీర్ ప్రజలు బెదిరిపోరు. ఇలా పోలీసు స్టేషన్లు.. జనావాసాల మీద దాడులు చేసి భయపెట్టాలనుకోవడం పిరికితనం.. పాకిస్తాన్ వెంటనే ఉగ్రవాదులను.. వారి దాడులను అరికట్టాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యీద్ కోరారు. కాశ్మీర్ శాసనసభలో ఆదివారం ఆయన ఉగ్రవాదుల దాడులను ...

2015-03-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
చైన్ లాగి.. రైలును ఆపి.. ప్రయాణీకుల నిలువు దోపిడీ   
వెబ్ దునియా
నిన్నటికి నిన్న రైలులో ప్రచాణిస్తున్న ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు దొంగల చేతిలో దోపిడీకి గురైతే ప్రస్తుతం దాదాపు అలాంటి సంఘటనలోనే మరికొందరు ప్రయాణీకులు దోపిడీ దొంగల బారిన పడ్డారు. చైన్ లాగి బండి నిలిపేసిన దుండగులు మహిళల వద్ద నుంచి బంగారు నగలు దోపిడీ చేశారు. ఒంగోలు సమీపంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ   సాక్షి
'చార్మినార్‌'లో దోపిడీ దొంగల బీభత్సం: టైం చూసి బంగారం, నగదు దోచుకెళ్లారు   Oneindia Telugu
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బీజేపీలో చేరిన నెదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మార్చి 22: మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్‌ రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌ రెడ్డి ఆదివారం నాడు బీజేపీలో చేరారు. నెల్లూరులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రామ్‌కుమార్‌ రెడ్డికి కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పురుంధేశ్వరి, కావూరి సాంబశివరావు, ...

2015年3月21日 星期六

2015-03-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Andhrabhoomi
   
షడ్రుచుల పండుగ.. తెలుగువారి ఉగాది (తొలి వేడుక)   
Andhrabhoomi
ఉగాది అన్న తెలుగు మాట సంస్కృత పదమైన 'యుగాది' నుండి వచ్చింది. వేదంలో కాల నిర్ణయం చేసే మంత్రాలు 'సృష్ట్యాదికాలం'. ఈ సృష్టి ఆదికాలంలోని మొదటి నెలను సంవత్సరాదిగా నిర్ణయించటం వల్ల ఈ పండుగను ఉగాది అన్నారు. ఒక యుగం పూర్తయిన తరువాత సృష్టి మొత్తం జల ప్రళయంలో మునిగిన సమయంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించే ...