2014年11月22日 星期六

2014-11-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Andhrabhoomi
   
తెలుగువారిని అవమానించారు   
Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...

2014-11-23 తెలుగు (India) వినోదం

  సాక్షి   
సర్దుబాటు మోళీ.. అవన్నీ ఖాళీ  సాక్షి
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న పోస్టుల సంఖ్యకు, జిల్లాల్లో వాస్తవ ఖాళీలకు పొంతన కుదరడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్దుబాటు పేరిట రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న ...

2014-11-23 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
అనుష్క, నేను ప్రేమించుకున్నాం.. సో వాట్?   
తెలుగువన్
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య లవ్ ఎఫైర్ ఉన్న విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో చెట్టాపట్టాలు వేసుకుని పబ్బులు, క్లబ్బులు, విదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో వారి బాధ వారు పడుతున్నారు. అయితే ఈ మీడియా వాళ్ళకి వేరేపని లేనట్టు, వారికి ఈ విషయం గురించి అసలేమీ ...

2014-11-23 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక   
వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...   తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు   Kandireega
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే   Oneindia Telugu
Palli Batani   
10tv   
Namasthe Telangana   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కెన్యా: బస్సును హైజాక్ చేసి.. 28 మందిని హతమార్చారు!   
వెబ్ దునియా
కెన్యాలో దారుణం చోటు చేసుకుంది. కెన్యాలో తీవ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. సోమాలియాకు చెందిన వంద మంది అల్ షబాబ్ తీవ్రవాదులు గ్రూపుగా ఏర్పడి, కెన్యాలో నైరోబీ బస్సును హైజాక్ చేశారు. అంతేగాకుండా ప్రయాణికుల్లా బస్సెక్కిన తీవ్రవాదులు బస్సును కొంత దూరం తీసుకువెళ్లి ఆపేశారు. తరువాత బస్సునుంచి ప్రయాణికులను కిందికి దింపి ...

2014-11-23 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక  వెబ్ దునియా
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది.
ఒబామా వస్తాడు...   తెలుగువన్
ఎన్నారైలకు ఒబామా తీపి కబురు   Kandireega
ఎన్నారైలకు ఒబామా తీపి, మోడీ 'రిపబ్లిక్' పిలుపుకి ఓకే   Oneindia Telugu
Palli Batani   
10tv   
Namasthe Telangana   
అన్ని 21 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
కక్ష సాధింపా?  Andhrabhoomi
కోల్‌కతా, నవంబర్ 22: సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ అధికారులు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని అరెస్టు చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్షసాధింపులకు ...

2014-11-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Andhrabhoomi   
తెలుగువారిని అవమానించారు  Andhrabhoomi
హైదరాబాద్, నవంబర్ 22: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించరాదని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అయితే సాయంత్రం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అంతకుముందు ...

2014年11月21日 星期五

2014-11-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ములుగులో దోపిడి దొంగల స్వైర విహారం   
తెలుగువన్
వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు.
వరంగల్‌లో భారీ దోపిడీ : 20 తులాల బంగారు, లక్ష నగదు చోరీ   వెబ్ దునియా
ములుగులో దొంగల బీభత్సం:   Andhrabhoomi

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భార్యాభర్తలను నరికి చంపేశారు...   
తెలుగువన్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఫైనాన్షియర్ మహంకాళి లక్ష్మణరావు, ఆయన భార్య తులసిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి వారి ఇంట్లోనే దారుణంగా గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మహంకాళి లక్ష్మణరావు ఫైనాన్షియర్ కావడంతో వాళ్ళ ఇంట్లో బాగా డబ్బు వుంటుందని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వీళ్ళిద్దర్నీ చంపి ...