జూలో.. పులి పంజా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజాసాక్షి
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...వెబ్ దునియా
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతిNamasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజా
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతి
నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్నాథ్ సింగ్ వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు.
మోడీతో బంధం పవిత్రం, ఉద్వేగభరితం, గాఢం: రాజ్నాథ్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు.
మోడీతో బంధం పవిత్రం, ఉద్వేగభరితం, గాఢం: రాజ్నాథ్
బూటకపు ఎన్కౌంటర్లపై 'సుప్రీం' సీరియస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో పెరిగి పోతున్న పోలీసు ఎదురుకాల్పుల(ఎన్కౌంటర్లు)పై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు ఎదురు కాల్పులను నివారించేందుకు కట్టుదిట్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. ఎదురు కాల్పులకు సంబంధించి పోలీసులు ఈ కింది మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం ...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో పెరిగి పోతున్న పోలీసు ఎదురుకాల్పుల(ఎన్కౌంటర్లు)పై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు ఎదురు కాల్పులను నివారించేందుకు కట్టుదిట్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. ఎదురు కాల్పులకు సంబంధించి పోలీసులు ఈ కింది మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం ...