2014年9月23日 星期二

2014-09-24 తెలుగు (India) ఇండియా

  Oneindia Telugu   
జూలో.. పులి పంజా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ వ్యక్తి ముఖానికి వెచ్చగా శ్వాస తగిలేంత దగ్గరలో.. పచ్చటి కోరలు కనిపించేలా 200 కిలోల బరువున్న పులి! చావుకీ బతుక్కీ మధ్య ఒక్క శ్వాస దూరం!! ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా భారంగా కదులుతోంది. ఆ వ్యక్తి ముఖం మీద అప్పుడప్పుడూ తన పంజాతో తడుతోందా పులి. దానికి చెలగాటం.. అతడికి ప్రాణ సంకటం!! కొద్ది నిమిషాల తర్వాత.. జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఢిల్లీ జూలో పులి పంజా   సాక్షి
ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...   వెబ్ దునియా
ఢిల్లీ జూలో పులి బారిన పడి విద్యార్థి మృతి   Namasthe Telangana
తెలుగువన్   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనది : రాజ్‌నాథ్ సింగ్  వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకూ మధ్య విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మోడీతో తన బంధం పవిత్రమైనదని, భావోద్వేగమైందని, అలాగే చాలా లోతైనదన్నారు.
మోడీతో బంధం పవిత్రం, ఉద్వేగభరితం, గాఢం: రాజ్‌నాథ్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బూటకపు ఎన్‌కౌంటర్లపై 'సుప్రీం' సీరియస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23: దేశంలో పెరిగి పోతున్న పోలీసు ఎదురుకాల్పుల(ఎన్‌కౌంటర్లు)పై సుప్రీం కోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు ఎదురు కాల్పులను నివారించేందుకు కట్టుదిట్టమైన కొన్ని మార్గదర్శక సూత్రాలు విడుదల చేసింది. ఎదురు కాల్పులకు సంబంధించి పోలీసులు ఈ కింది మార్గదర్శక సూత్రాలను తు.చ. తప్పక పాటించాలని స్పష్టం ...

2014-09-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంపు  సాక్షి
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు మరో ఐదేళ్లు.. అంటే వారికి 45 ఏళ్లు 30-09-2016 వరకు చేసే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్లకు పెంపు వర్తింపు పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలకు పెంపు వర్తించదు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.38 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తేనే వయోపరిమితి పెంపునకు ఫలితం లేదంటే కిరణ్ సర్కారు ఉత్తర్వుల తరహాలో ...

2014年9月22日 星期一

2014-09-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
రాయపూర్‌ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు  వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయారాయపూర్‌లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్‌ తరహాలో భూ సమీకరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్   సాక్షి
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్!  వెబ్ దునియా
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ...

2014-09-23 తెలుగు (India) వినోదం

  తెలుగువన్   
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్  తెలుగువన్
హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో 'వాంటెడ్' దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. పోలీసులు నిర్వహించిన పరీక్షలో బీవీఎస్ రవి మోతాదుకు మించి భారీగా మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు రవి మీద కేసు నమోదు ...

2014-09-23 తెలుగు (India) క్రీడలు

  Andhrabhoomi   
ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో కాంస్యం  సాక్షి
ఇంచియాన్ : ఏషియన్ గేమ్స్ లో షూటింగ్ విభాగంలో భారత్ మరో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 100మీటర్ల పురుషుల రైఫిల్ షూటింగ్ లో అభినవ్ బింద్రా, రవికుమార్, సంజీవ్ రాజ్ పుట్ జట్టు పతకాన్ని సాధించింది. కాగా అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ ...

2014-09-23 తెలుగు (India) ప్రపంచం

  వెబ్ దునియా   
ఆప్ఘనిస్థాన్‌ దేశాధ్యక్షుడిగా అష్రాఫ్ మనీ!: ప్రతిష్టంభనకు తెర!  వెబ్ దునియా
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రతిష్ఠంభన ఎట్టకేలకు ముగిసింది. ఆ దేశ అధ్యక్షుడిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్‌ ఘనీ ఎనికైనట్లు ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తనపై పోటీ చేసిన అబ్దుల్లాను కొత్తగా సృష్టించిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పదవిలో నియమించేందుకు అష్రాఫ్‌ అంగీకరించారు. జూన్‌ 14న జరిగిన ఎన్నికల్లో భారీగా అక్రమాలు ...

2014-09-23 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
రాయపూర్‌ తరహాలో సీమాంధ్రలో భూ సమీకరణ : చంద్రబాబు  వెబ్ దునియా
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందులో భాగంగా సోమవారం చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయారాయపూర్‌లో సుడిగాలి పర్యటన నిర్వహించిన చంద్రబాబు బృందం దాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణ విధానాలను అధ్యయనం చేసింది.
రాయపూర్‌ తరహాలో భూ సమీకరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్   సాక్షి
కార్యశీలి: రమణ్, చూశా... అద్భుతం: బాబు (పిక్చర్స్)   Oneindia Telugu
తెలుగువన్   
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బిలావల్ కాశ్మీర్ కామెంట్స్ : ట్విట్టర్లో ఖండించిన ముస్లిం సంఘాలు!  వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో కాశ్మీర్‌ను భారత్ నుంచి లాక్కుంటామని చేసిన వ్యాఖ్యలపై అనేకమంది ట్విట్టర్లో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. బిలావల్‌ను జోకర్‌గా పేర్కొంటూ సెటైర్లు వేస్తున్నారు. బిలావల్ వ్యాఖ్యలు అతిపెద్ద జోకులు అంటూ ...