2014年8月23日 星期六

2014-08-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
పాక్ కాల్పులు... ఇద్దరి మృతి  తెలుగువన్
పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ ...

2014-08-24 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
మెగాస్టార్ బర్త్ డే: నేపాల్‌లో చిరు ఫ్యామిలీ.. దుమ్మురేపిన ఫ్యాన్స్!  వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని ఫ్యాన్స్ దుమ్మురేపారు. అన్నయ్య పుట్టిన రోజును సందర్భంగా మెగాస్టార్ చిరంజవి కుటుంబ సభ్యులతో నేపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి పశుపతి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు చిరంజీవి అభిమానులు ఇక్కడ దుమ్ము రేపారు. మెగా స్టార్ చిరంజీవి జన్మదినోత్సవం ...

2014-08-24 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
వామప్ మ్యాచ్‌లో గెలిచారోచ్ : మెరిసిన కోహ్లీ, రాయుడు  వెబ్ దునియా
ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్‌కు ముందు మిడిల్‌సెక్స్‌తో శుక్రవారం జరిగిన పరిమిత ఓవర్ల వామప్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (71), అంబటి రాయుడు (72) అర్ధ శతకాలు నమోదు చేసి ఆదుకున్నారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక, ...

2014-08-24 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
ఆ యువతి పొట్ట.. ఏలిక పాముల పుట్ట  తెలుగువన్
ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది.
అందంగా సన్నగా ఉండాలని ఏలికపాములు తినిపించిందట!   వెబ్ దునియా
అందం: కూతురు కడుపులో ఏలికపాములు పెంచింది!   Oneindia Telugu
కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెన్యాలో తెలుగు టెక్కీ మృతి: ఎబోలా కాదు న్యుమోనియా వల్లే..?  వెబ్ దునియా
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...

2014-08-24 తెలుగు (India) ఇండియా

  తెలుగువన్   
పాక్ కాల్పులు... ఇద్దరి మృతి  తెలుగువన్
పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ ...

2014-08-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
టీడీపీ నేత తుమ్మలకు అస్వస్థత... ఒత్తిడితోనే...  తెలుగువన్
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ...

2014年8月22日 星期五

2014-08-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
టీ సర్వేతో కేసీఆర్ ఉద్దేశ్యమేంటి : నరసింహన్ వద్ద మోడీ ఆరా!  వెబ్ దునియా
ఎంతో వివాదానికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ సర్వే వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సమావేశమయ్యారు. శుక్రవారం ప్రధాని ...