2015年7月1日 星期三

2015-07-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం   
సాక్షి
సాక్షి, రాజమండ్రి : 'గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య ...

2015-07-02 తెలుగు (India) వినోదం


సాక్షి
   
దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఇవే!   
సాక్షి
న్యూఢిల్లీ : దేశంలో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి.. కాస్త జాగ్రత్త పడాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. ఈ జాబితాను కూడా వెల్లడించింది. మొత్తం 21 యూనివర్సిటీలను ఈ జాబితాలో చేర్చారు. వీటిలో అత్యధికంగా 8 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరో 6 నకిలీ వర్సిటీలు ఢిల్లీలో ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ ...

2015-07-02 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
నేను నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా?: జ్వాలా   
Oneindia Telugu
హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ బుధవారం వార్తల్లోకెక్కారు. కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలసి టైటిల్ కైవసం చేసుకున్న జ్వాలా గుత్తా మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ కెనడా ఓపెన్ టైటిల్‌ను గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నారు.
ఇప్పటికైనా 'టాప్'లో చేర్చండి!   సాక్షి
ఇకనైనా ప్రోత్సహించండి   Andhrabhoomi
ఇకనైనా పట్టించుకోండి.. కేంద్ర ప్రభుత్వానికి జ్వాల విజ్ఞప్తి   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
'ధోనీ, ద్రావిడ్ , కోహ్లీలను ఫాలోఅవుతా'   
సాక్షి
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ లక్షణాలు తనకు ఆదర్శమని జింబాబ్వే పర్యటనలో భారత్ కు నాయకత్వం వహించనున్న యువ ఆటగాడు అజింక్యా రహానె అన్నాడు. ధోనీలోని ప్రశాంతత, కోహ్లీలోని దూకుడును నియంత్రించుకునే తత్వం, ద్రావిడ్ నిరాండబరత వంటి లక్షణాలు తనకు ఇష్టమని, వాటిని ...

2015-07-02 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
చూస్తుండగానే... కాలిబూడిదయ్యారు...ఇండోనేషియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 116   
వెబ్ దునియా
ఊగుతూ, పొగలుకక్కుతూ ఇళ్లపైకి దూసుకువస్తున్న విమానాన్ని చూసిన జనం పరుగులు తీశారు. క్షణాల్లో వారందరూ చూస్తుండగానే భవనాలపై విమానం కూలనే కూలిపోయింది. ఇండోనేషియాలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 113తో పాటు పరిసరాల్లో మరో ముగ్గురు మొత్తం 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు   సాక్షి
విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతుల సంఖ్య   Vaartha
ఇండోనేషియా విమాన ప్రమాదంలో పెరిగిన మృతులు   Namasthe Telangana
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
రష్యా వ్యోమగామి సరికొత్త రికార్డు   
సాక్షి
మాస్కో: అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యోమగామిగా రష్యాకు చెందిన గెన్నడీ పడాల్కా(57) రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) కమాండర్‌గానూ ఉన్న గెన్నడీ మొత్తం 803 రోజులు అంతరిక్షంలో గడిపి ఈ రికార్డు నెలకొల్పారని రష్యా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. మాజీ సోవియట్ యూనియన్ కాలంలో సైనిక పైలట్‌గా శిక్షణ ...

2015-07-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
చంద్రబాబు - కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని అనుకోలేదు : సీతారాం ఏచూరి   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులపై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు, కేసీఆర్‌లు ఇంతలా దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. ఇదేఅంశంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ...

2015-07-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
గోదావరి తల్లి రుణం తీర్చుకుందాం   
సాక్షి
సాక్షి, రాజమండ్రి : 'గోదావరి నది తెలుగు ప్రజల జీవనాడి. ఆ తల్లి రుణం తీర్చుకునే సమయం ఇదే. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు మాత్రమే కావు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరమిది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో గోదావరివాసులు భాగస్వాములు కావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి నిత్య ...

2015年6月30日 星期二

2015-07-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
ఇరుకునపడ్డ అరకు ఎంపీ.. తప్పుడు పత్రాలతో 25 కోట్ల రుణం.. కొత్తపల్లి గీతపై సీబీఐ ...   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నేరపూరిత కుట్రకు పాల్పడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం కలిగించిన కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌(వీఐపీఎల్‌) ఎండీ పి.రామకోటేశ్వరరావు సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక ...