2015年5月1日 星期五

2015-05-02 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అతగాడివి సెక్సరే కళ్లు.. ఎక్సేరే కోసం వెళ్ళితే అత్యాచారం చేయబోయాడు.   
వెబ్ దునియా
ఎక్స్ రే తీయించుకుందామని వెళ్ళిన ఓ యువతి పట్ల వళ్ళంతా స్కాన్ చేసే కళ్ళతో చూస్తూ అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడో మెడికల్ ప్రబుద్ధుడు. అతగాడి చేష్టలకు అదిరి బెదరిపోయిన యువతి ఎక్స్ రే తీయించుకోకుండానే స్కానింగ్ గదిలోంచి బయటకు పరుగులు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. భీమవరం సమీపంలోని వీరవాసరం ...

2015-05-02 తెలుగు (India) వినోదం


సాక్షి
   
'ఉత్తమ విలన్'కు బ్రేక్   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉలగనాయకన్ కమలహాసన్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఉత్తమవిలన్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత ...

2015-05-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నేటి ఐపీఎల్ మ్యాచ్ కు పార్కింగ్ ఇలా..   
సాక్షి
హైదరాబాద్ : ఐపీఎల్- 8లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేశారు. గేట్ నంబర్ 1, 2 ద్వారా స్టేడియంలోకి వెళ్లాల్సినవారు తమ వాహనాలను ఏపీఐఐసీ మైదానం, జెన్ పార్క్ సర్వస్ రోడ్డు, ...

2015-05-02 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
అండమాన్, పపువా న్యూగినియాల్లో భూకంపాలు   
సాక్షి
పోర్ట్ బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను శుక్రవారం భూకంపాలు వచ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్ బ్లెయిర్ కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది. మధ్యాహ్నం 2.30 ...

2015-05-02 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ముజఫర్ నగర్ లో మిస్టరీ మర్డర్స్.. వణికిపోతున్న పోలీసులు   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో మిస్టరీ మర్డర్లు పోలీసులను వణిస్తున్నాయి. ముజఫర్ నగర్ పోలీసులు పొద్దుటే లేస్తే ఎక్కడ ఏ హత్యవార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు. ఇక్కడ జరుగుతున్న నేరాలకు కారణాలు కూడా తెలియకుండా పోవడం వారిని కలవరపెడుతున్నాయి. ఇటీవల ఓ యువకుడు అదృశ్యమై శవయ్యాడు. తాజాగా నిద్రిస్తున్న వ్యక్తిని ఆగంతుకులు పొడిచి చంపారు.
నిద్రలో ఉండగా పొడిచి చంపారు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎర్ర కూలీల ఎన్‌కౌంటర్ చిచ్చు... ఆంధ్రాబ్యాంకు‌పై పెట్రోల్ బాంబు దాడి..!   
వెబ్ దునియా
శేషాచలంలో ఎర్ర కూలీల ఎన్‌కౌంటర్‌‌పై వెల్లువెత్తిన నిరసనలు తమిళనాడులో మరోసారి చిచ్చు రేపాయి. చెన్నై నగరంలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం పెట్రోల్ బాంబుతో దాడిచేశారు. బైక్‌లో వచ్చిన కొందరు దుండగలు ఆంధ్రాబ్యాంక్ పైకి పెట్రోల్ బాంబు విసిరి అనంతరం అక్కడి నుంచి పరారైయ్యారని ప్రత్యక్ష సాక్షులు ...

2015-05-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలి. హైదరాబాద్‌లో ఉండకూడదు'' అని 'ఉమ్మడి' ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనతో ఏకీభవించింది. ''ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలి. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాదు. ఏపీలో లేదు'' అని ...

2015年4月30日 星期四

2015-05-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు   
వెబ్ దునియా
పెట్రోల్ డిజల్ ధరలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం సఫలమయ్యిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. అంతర్జాతీయ ముడి చమురు పెరిగిందని ఆయిల్ కంపెనీలు అమాంతం ధరలను పెంచేశాయి. ఇది మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరగిన ధరలు దేశంలో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు ...